logo

కార్మికుల హక్కుల సాధనకు కధంతొక్కాలని పిలుపునిచ్చిన మాజి ఎమ్మెల్యే....జూలకంటి రంగారెడ్డి...

VBSTV NEWS.....కార్మికుల హక్కుల కోసం కదం తొక్కాలని పిలుపునిచ్చిన మాజి ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
* పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వాన్ని ఓడించి బుద్ధి చెప్పాలి
* మిర్యాలగూడలో ఘనంగా మేడే ఉత్సవాలు
* కధంతొక్కిన కార్మికులు, మిర్యాలగూడ పట్టణంలో కమ్యూనిస్టుల భారి ర్యాలీ

కార్మికులను నిర్వీరం చేసే చట్టాలు రద్దు చేసేంతవరకు కార్మికులు బలమైన పోరాటాలు చేయాలని అఖిల భారత రైతు సంఘం జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు మేడే ఉత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయా రంగంలో పనిచేసే వేలాది మంది కార్మికులు భారీగా తరలివచ్చారు పట్టణంలోని హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా రాజీవ్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ 18 గంటల పని విధానాన్ని రద్దు చేసేందుకు అమెరికా దేశంలోని చికాగో పట్టణంలోని కార్మికులు 8 గంటల పని దినం అమలు చేయాలని అక్కడి యాజమాన్యానికి నోటీసులు అందజేసినారు,నోటీసులు ఇచ్చిన కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించి కార్మికులపై దాడులు చేయించారు.అయిన ఆ దాడుల కు భయపడని కార్మికులు ఐక్యంగా ఉండి ప్రాణ త్యాగాలు చేసి పోరాటాల ద్వారా ఎనిమిది గంటల పని విధానాన్ని తెచ్చుకున్నారని గుర్తు చేశారు. కానీ మోడీ ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని రద్దు చేసేందుకు కార్మిక చట్టంలో మార్పు తీసుకొస్తున్నారని దానిని కార్మికులు వ్యతిరేకించి బలమైన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. 8 గంటల పని విధానానికి బదులు 12 గంటలు పని విధానం అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా తూట్లు పొడిచే విధంగా చట్టాలలో మార్పు తీసుకొస్తున్నారని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన, నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు కార్మికులు భవిష్యత్తులో బలమైన ఉద్యమాలు చేపట్టాలని ఆయన అన్నారు.రైతు ఉద్యమాలతోనే రైతు వ్యవసాయ చట్టాలు వెనక్కి పోయాయని అదేవిధంగా కార్మికులు పోరాట బాట పట్టాలని పిలుపునిచ్చారు. పేదవాడి పై ధరల భారం మోపి జీవనం కష్టంగా మార్చిన మోడీ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని మతం పేరిట ప్రజల్లో సెంటిమెంట్తో ఓట్లు రాబట్టేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని అలాంటి మోసగాళ్లను ఓడించాలన్నారు. కార్మిక చట్టాలు, సంక్షేమ పథకాలు కార్మికులకు అందే వరకు ఉద్యమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, DYFI జిల్లా అధ్యక్షులు మూడవత్ రవి నాయక్, పరశురాములు, రాగిరెడ్డి మంగారెడ్డి, పోలే బోయిన వరలక్ష్మి, పిలుట్ల సైదులు, ఊర్మిళ, నంద్యాల వేణుదర్ రెడ్డి, కోడి రెక్క మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు
पूर्व विधायक जुलकांति रंगारेड्डी जिन्होंने श्रमिकों के अधिकारों के लिए खड़े होने का आह्वान किया
* निवेशकों को चाहिए कि वह ढिंढोरा पीटने वाली सरकार को हराएं और उसे समझदार बताएं
* मिर्यालागुडा में भव्य मई दिवस समारोह
* मिरयालागुडा कस्बे में कम्युनिस्टों की विशाल रैली, जहां कार्यकर्ताओं को पीटा गया

अखिल भारतीय किसान संघ के राष्ट्रीय नेता पूर्व विधायक जुलाकांति रंगारेड्डी ने श्रमिकों से तब तक डटकर संघर्ष करने का आह्वान किया है, जब तक श्रमिकों को अशक्त करने वाले कानून निरस्त नहीं हो जाते।मई दिवस समारोह के तहत बुधवार को शहर में एक विशाल रैली आयोजित की गई। संबंधित क्षेत्रों में काम करने वाले हजारों श्रमिक बड़ी संख्या में आए और शहर के हनुमान पेटा फ्लाईओवर ब्रिज से आरटीसी बस स्टैंड के माध्यम से राजीव चौक तक एक विशाल रैली का आयोजन किया। इस मौके पर आयोजित बैठक में उन्होंने कहा कि अमेरिका के शिकागो शहर में श्रमिकों ने 18 घंटे की कार्य प्रणाली को खत्म कर 8 घंटे का कार्य दिवस लागू करने का नोटिस प्रबंधन को दिया है.उन्होंने मजदूरों की समस्याओं को नजरअंदाज कर दिया, जिन्होंने नोटिस दिया और मजदूरों पर हमला किया, लेकिन जो मजदूर उन हमलों से नहीं डरे, उन्होंने एकजुट होकर अपने जीवन का बलिदान दिया और संघर्षों के माध्यम से आठ घंटे की कार्य प्रणाली लागू की। लेकिन मोदी सरकार 8 घंटे की कार्य प्रणाली को खत्म करने के लिए श्रम कानून में बदलाव ला रही है और श्रमिकों ने इसके खिलाफ मजबूत संघर्ष का आह्वान किया है। 8 घंटे की जगह 12 घंटेउन्होंने कहा कि मोदी सरकार नीति लागू करने की साजिश कर रही है. उन्होंने कानूनों में इस तरह से बदलाव की आलोचना की, जो श्रमिकों के कल्याण को पूरी तरह से कमजोर कर देगा। उन्होंने कहा कि केंद्र सरकार द्वारा लाए गए चार श्रमिक विरोधी कानूनों को रद्द किए जाने तक श्रमिकों को भविष्य में मजबूत आंदोलन करना चाहिए। कृषि कानूनों को लेकर किसानों ने किसान आंदोलनों को पीछे छोड़ते हुए कार्यकर्ताओं से संघर्ष का रास्ता अपनाने का आह्वान किया है। गरीबों पर महंगाई का बोझ डालोवे इस चुनाव में जीना मुश्किल करने वाली मोदी सरकार को हराकर उन्हें सद्बुद्धि सिखाना चाहते हैं। वे ऐसे धोखेबाजों को हराना चाहते हैं कि आगामी संसदीय चुनाव देश का भविष्य तय करेंगे और मोदी सरकार धर्म के नाम पर लोगों से भावनात्मक वोट हासिल करने की साजिश कर रही है। जब तक श्रम कानून एवं कल्याणकारी योजनाएं श्रमिकों तक नहीं पहुंच जाती तब तक आंदोलन किया जाना चाहिए। सीटू के राज्य नेता दुब्बीकर मल्लेश,

1
0 views